Saturday, February 27, 2010

గాంధీ జయంతి , Gandhi Birth day




అక్టోబరు 2న భారత దేశంలో గాంధీ జయంతి సందర్భంగా జాతీయ శెలవును జరుపుకుంటారు. ఈ రోజు జాతిపిత మహాత్మా గాంధీ జన్మదినం. భారత దేశపు మూడు ప్రకటిత జాతీయ శెలవులలో ఇది ఒకటి. (తక్కిన రెండు - స్వాంతంత్ర్య దినోత్సవం, మరియు రిపబ్లిక్ డే)

15 జూన్ 2007 న ఐక్య రాజ్య సమితికి చెందిన సాధారణ సభ అక్టోబరు 2ను "ప్రపంచ అహింసా దినం" గా ప్రకటించింది.


వేడుకలు

భారత దేశంలో నాయకులు, విద్యార్ధులు ఈ రోజున ప్రార్ధనలు, మహాత్మునికి నివాళులర్పించటం జరుగుతూ ఉంటుంది. గాంధీ సమాధిని ఉంచిన రాజ్ ఘాట్ (కొత్త డిల్లీ)లో ఈ వాతావరణం మరీ ఎక్కువ. వేడుకల్లో ప్రార్ధనా సమావేశాలు, వివిధ నగరాల్లో కళాశాలలు, ప్రభుత్వ సంస్థలు, సామాజిక, రాజకీయ సంస్థల స్మృత్యర్ధక సమావేశాలు ఎక్కువగా జరుగుతాయి. పాఠశాలల్లో శాంతి, అహింస, స్వాతంత్ర్య సాధనలో గాంధీ కృషి గురించి చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలు పెట్టి బహుమతులు అందిస్తారు. గాంధీ జ్ఞాపకార్ధం ఆయన అమితం గా ఇష్ట పడిన రఘుపతి రాఘవ రాజారామ్ గీతాన్ని పాడుతారు. గాంధీని అనుసరించే వారు ఈ రోజున మంసాహారం ముట్టుకోరు.
జీవిత చరిత్ర :
బాపూజీ చూపిన సత్యం, అహింస మార్గాలు భావితరాలకు బంగారు బాటగా లచాయి. సత్యాగ్రహ్నా ఆయుధంగా చేసుకొ బాపూజీబ్రిటిష్ ప్రభుత్వ్నా గడగడలాడించడంతో భారత దేశాకి స్వాతంత్య్రం లభించింది. కాగా ప్రపంచ చరిత్రను పరిశీలిస్తే రక్తపాత రహితంగా ఒక సుదీర్ఘ పోరాటం ఫలితంగా స్వాతంత్య్న్రా పొందిన ఘనత కేవలం భారతదేశాకి మాత్రమే దక్కుతుంది. ఒక సామాన్య కుటుంబంలో జ్మంచిన బాపూజీ తాను నమ్మిన సిద్ధాంతాలను ఆచరించి భారత దేశంలోనే కాకుండా ప్రపంచ చరిత్రలోనే ఒక అరుదైన స్ధాన్నా సంపాదించుకున్న మహోన్నత వ్యక్తి మహాత్మా గాంధీ. గాంధీజీ అసలు పేరు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ. గాంధీజీ గుజరాత్ రాష్ట్రంలో కథియవాడ్ జిల్లా పోరు బందర్ గ్రామంలో 1869 అక్టోబర్ 2 వ తేది కరంచంద్ గాంధీ, పుత్లీ బాయి దంపతులకు జ్మంచాడు. కాగా గాంధీజీ తండ్రి పోరు బందర్ సంస్ధానంలో ఒక దివాన్ గా ప చేసేవాడు. ఉన్నత విద్య చదవక పోయినా సమర్థుడైన ఉద్యోగిగా పేరు సంపాదించాడు. అలాగే తల్లి హిందూ సంప్రదాయాలను తు.చ. తప్పక పాటించే సాధ్వీమణి. తల్లి దండ్రుల సంరక్షణలో గాంధీజీ బాల్యం గడిచింది. గాంధీజీ చదువులో చురుకైన విద్యార్థి కాదు. తరగతి గదిలో ఎక్కువ బిడియ పడుతూ వెనుక వరసలో కూర్చొనే వాడు. పాఠశాల విడిచిన వెంటనే ఆట పాటల యందు ఆసక్తి చూపక ఇంటికి వెళ్లి పోయేవాడు. ప్రాథమిక విద్య రాజ్‌కోట్‌లో, ఉన్నత విద్య కథియ వాడ్‌లో కొనసాగింది. గాంధీ విద్యార్థి దశలో ఉండగా ఒకసారి ఆ పాఠశాలకు పరీక్షాధికారి వచ్చి విద్యార్థులను పరీక్షించడం జరిగింది. గాంధీజీ జవాబులు రాయలేకపోవడంతో ఆ సమయంలో ప్రక్కనున్న విద్యార్థి జవాబులను చూసి రాయమని ఉపాధ్యాయుడు ప్రోత్సహించాడు. అయితే గాంధీ ఇందుకు రాకరించాడు. చెడు సావాసాల వల్ల పొగ త్రాగడం, మాంసం తినడం జరిగింది. అయితే త్వరలోనే తన తప్పు తెలుసుకొ పశ్చాత్తాపం చెంది తిరిగి ఇటువంటి పనులు చేయన తల్లి దండ్రులకు ప్రమాణం చేశాడు. గాంధీకి 13 వ ఏట కస్తూరి బాయితో బాల్య వివాహం జరిగింది. గాంధీ మెట్రిక్యులేషన్ పరీక్షలో ఉత్తీర్ణుడై బారిష్టర్ విద్యను అభ్యసించడాకి తన 17 వ ఏట లండన్ నగరాకి వెళ్లాడు. తల్లికిచ్చిన మాట ప్రకారం కఠోర నియమాలతో విద్యను పూర్తి చేసి స్వదేశాకి తిరిగి వచ్చాడు. కొంత కాలం ముంబై, కథియ వాడ్ లలో న్యాయవాదిగా ప్రాక్టీసు ర్వహించారు. సత్య వాక్య పరిపాలనా దక్షుడైన గాంధీజీకి క్నొ సందర్భాల్లో చేదు అనుభవాలు ఎదురై బాధ కలిగింది. కాగా 1893 లో అబ్దుల్లా సేఠ్ అనే వ్యాపారి సహాయంతో దక్షిణాఫ్రికా వెళ్లాడు. అయితే అక్కడ అడుగడుగునా జాతి వివక్షతను ఎదుర్కొni మిక్కిలి మనస్తాపాకి గురయ్యాడు. అయినా మొక్కవో ధైర్యంతో సమర్థుడైన న్యాయవాదిగా పేరు తెచ్చుకున్నారు. ఆ సమయంలో అక్కడి భారతీయ కార్మికుల హక్కుల కోసం పోరాటం చేశాడు. సత్యాగ్రహ్నా ఆయుధంగా చేసుకొni శ్వేత జాతీయుల దురహంకారnni ఎదిరించి జాతి భేద్నా తొలగించేందుకు అవిశ్రాంత పోరాట్నా సాగించాడు. ట్రాన్స్ వాల్ పట్టణంలో ఫోక్స్ ఆశ్రమ్నా స్ధాపించి ఆదర్శ వంతమైన విద్యా బోధనను ప్రవేశ పెట్టాడు. అక్కడే ఇండియన్ ఒపీయన్ అనే వార పత్రికను స్ధాపించాడు. కాగా 1915 జనవరి 9 వ తేది న దక్షిణాఫ్రికా నుండి భారత దేశాకి తిరిగి వచ్చాడు. 1916 లో అహ్మదాబాద్ లో సబర్మతి ఆశ్రమ్నా స్దాపించాడు. ఇక్కడే తన అనుచరులకు సత్యం, అహింస మొదలగు మార్గాలను అనుసరించే విధాన్నా బోధించాడు. 1916 ఫిబ్రవరి 4 న కాశీలో హిందూ విశ్వ విద్యాలయం లో ప్రసంగించాడు. ఇదే రోజు రవీంద్ర నాథ్ ఠాగూర్ గాంధీ మహాత్మా అni సంబోధిస్తూ టెలిగ్రాం పంపాడు. లక్నోలో జరిగిన కాంగ్రెస్ సభలో గాంధీజీ నెహ్రూను తొలిసారిగా కలుసు కున్నాడు. ఇతర జాతీయ నాయకులు సంస్కరణల కోసం చర్చలు సాగిస్తుండగా గాంధీజీ బీహార్ లో చంపారన్ రైతుల సమస్యల పరిష్కారాకి కృషి చేశాడు. ఇక్కడి రైతులు తీన్ కథియా అనే పద్ధతికి కట్టుబడి ఉండేవారు. తమ భూముల్లో పంటను పండించి బ్రిటిష్ తోటల యజమానులు ర్ణయించిన ధరకు వారికే అమ్మాల్సి వచ్చేది. దీంతో రైతులు తోటల యజమానుల అణచివేత చర్యలకు గురయ్యేవారు. దక్షిణాఫ్రికాలో గాంధీజీ చేపట్టిన ఉద్యమాలను గురించి విన్న చాలా మంది చంపారన్ రైతులు తమ ప్రాంతాకి వచ్చి కాపాడమni ఆయనను ఆహ్వాంచారు. గాంధీ అక్కడికి వెళ్లి రైతులు పడుతున్న ఇబ్బందులు గురించి ప్రభుత్వాకి తెలియ పరచడంతో తీన్ కథియా పద్ధతి రద్దు అయ్యింది. గాంధీ సాధించిన ఈ విజయం అనేక మంది యువ జాతీయ వాదులను ఆకర్షించింది. ఆయన ఆదర్శవాదం, గుణ శీలమైన, ర్ణయాత్మకమైన, ఆచరణాత్మకమైన రాజకీయ దృక్పథం వారి ఎంతగానో ఆకట్టుకున్నాయి. అలాగే గుజరాత్ లో కైరా జిల్లాలో పంటలు పండక పోయినప్పటికీ పన్నులు చెల్లించమ రైతులను వేధిస్తున్న అక్కడి రెవిన్యూ అధికారుల చర్యలకు niరసనగా 1918 లో సత్యాగ్రహం ప్రారంభించాడు. అపుడు ప్రభుత్వం స్పందించి పన్నులను రద్దు చేసింది. ఇదే సంవత్సరంలో అహ్మదాబాద్ మిల్లు పniవారు తమ వేతనాలను పెంచమ సమ్మె చేయగా గాంధీజీ సత్యాగ్రహం చేపట్టి మిల్లు యజమానులను అంగీకరింప జేసి కార్మికుల వేతనాల్లో 35 శాతం పెరుగుదలను సాధించాడు. స్ధాక ప్రాంతాలలో చేసిన సత్యాగ్రహ ప్రయోగాలలో విజయ్నా సాధించిన తర్వాత గాంధీజీ తన దృష్టి జాతీయ సమస్యల వైపు మళ్లించాడు. కాగా బ్రిటిష్ ప్రభుత్వం 1919 లో ప్రవేశపెట్టిన మాంటేగు ఛెమ్స్ ఫర్డ్ సంస్కరణలు భారతీయులలో అసంతృప్తి కలిగించాయి. అంతే గాకుండా విప్లవ కారుల కార్యక్రమాలను అణచి వేసేందుకు విచారణ లేకుండానే ఎవ్వరినైనా అదుపు లోకి తీసుకునేందుకు బ్రిటిష్ ప్రభుత్వం 1919 ఫిబ్రవరిలో రౌలత్ చట్ట్నా చేసింది. కా భారతీయులందరూ ఈ చట్ట్నా తీవ్రంగా వ్యతిరేకించారు. కాగా గాంధీజీ రౌలత్ చట్టాకి వ్యతిరేకంగా 1919 ఏప్రిల్ 6 న దేశ వ్యాప్తంగా సాధారణ హర్తాళ్ కు పిలుపు చ్చాడు. ప్రజలు స్వచ్ఛందంగా అరెస్టై జైలుకు వెళ్లాల సూచించాడు. ఈ పిలుపుకు స్పందించి దేశ ప్రజలందరూ అపూర్వ ఉత్సాహంతో కదలి వచ్చారు. ప్రజా ప్రతిఘటన అణచి వేయాల ప్రభుత్వం ర్ణయించింది. గాంధీజీ ఢిల్లీ కి వెళుతుండగా ఆయనను మధ్యలోనే ఆపి బలవంతంగా ముంబైకి పంపారు. గాంధీ ముంబైకి చేరుకున్న సమయంలో గుమిగూడిన ప్రజలపై పోలీసులు లాఠీ ఛార్జీ చేశారు. ప్రజా రసన వెల్లువను అణచి వేత చర్య తో ఎదుర్కోవాల ప్రభుత్వం ర్ణయించింది. కాగా గాంధీజీ యంగ్ ఇండియా, నవ జీవన్ పత్రికల్లో సంపాదకత్వ్నా ప్రారంభించాడు. 1919 ఏప్రిల్ 10 న పంజాబ్‌లో డాక్టర్ సత్యపాల్, డాక్టర్ సైఫుద్దీన్ కిచ్లూ అనే నాయకులను అరెస్ట్ చేయమ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీnni అమృతసర్ లో ప్రజలు వ్యతిరేకించారు. ఈ సందర్భంగా పోలీసులు ప్రజలపై కాల్పులు జరిపారు. కొంత మంది అధికారులు కూడా మరణించారు. ఇద్దరు బ్రిటిష్ మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. బ్రిటిష్ వారి చర్య పట్ల రసన తెలిపేందుకు 1919 ఏప్రిల్ 13 న అమృత సర్ లో జలియన్ వాలా బాగ్ అనే విశాల మైన బహిరంగ స్ధలం ఉన్న ఒక తోట మైదానంలో అధిక సంఖ్య లో ప్రజలు సమావేశమయ్యారు. దీకి మూడు వైపులా మూసి ఉండి కేవలం ఒక వైపు మాత్రమే ద్వారం ఉండేది. అప్పటి సైnika కమాండర్ అయిన జనరల్ డి.డయ్యర్ తన సైక విభాగం తో చుట్టుముట్టి ఉన్న ఒక ద్వార్నా మూసివేయించి రైఫిల్లతో, మెషిన్ గన్‌లతో కాల్పులు జరపమ ఆదేశించాడు. సైకులు తమ దగ్గర ఉన్న మందు గుండు సామాగ్రి అయిపోయేంత వరకూ కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో దాదాపు వెయ్యి మంది మరణించారు. వేలాది మంది గాయ పడ్డారు. గాంధీజీ దీన్ని అత్యంత అనాగరిక చర్యగా పేర్కొని తీవ్రంగా ఖండించారు. కాగా 1920 లో నాగపూర్‌లో జరిగిన కాంగ్రెస్ సభలో గాంధీజీ ప్రవేశ పెట్టిన సహాయ రాకరణోద్యమ తీర్మాన్నా ఏకగ్రీవంగా ఆమోదించింది. 1942 లో క్రిప్స్ రాయబారం విఫలం కావడంతో భారత రాజకీయ చరిత్ర కొత్త మలుపు తిరిగింది. గాంధీజీ బ్రిటిష్ పాలకులకు క్విట్ ఇండియా అనే నినాదాన్ని ఇచ్చాడు. ఈ సందర్భంగా గాంధీతో సహా చాలా మంది నాయకుల్ని నాటి ప్రభుత్వం ర్భందించింది. అనంతరం నాటి భారతీయుల స్వాతంత్య్ర పోరాటాకి తలవొగ్గి బ్రిటిష్ ప్రభుత్వం 1947 ఆగష్టు 15 న స్వతంత్ర భారతావni భారతీయులకు అప్పగించింది. కాగా స్వతంత్ర భారత అభివృద్ధి చూడక ముందే 1948 జనవరి 30 న నాథూరాం గాడ్సే తుపాకీ గుళ్లకు గాంధీజీ బలయ్యాడు. ఆధుక కాలంలో ఆవిర్భవించిన మహాత్ములలో ప్రప్రథముడు మన జాతిపిత. సత్యాహింసలు అనే ఆయుధాలతో భారతీయులను స్వతంత్ర సమర యోధులుగా తయారు చేసి రవి అస్తమించ బ్రిటిష్ సామ్రాజ్య పాలనకు చరమ గీతం పాడిన మహా మనిషి ... ఈ నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి కూడా మహాత్మడి జన్మదినోత్సవ్నా అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా ప్రకటించడం భారతీయులకు ఎంతో గర్వ కారణం. భారత ప్రభుత్వం జనవరి 9 వ తేదీన ప్రవాస భారతీయుల దినోత్సవంగా ప్రకటించింది. అమెరికా చరిత్రలో నూతన అధ్యాయ్నా సృష్ఠించిన బరాక్ ఒబామా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా తనకు అవకాశమొస్తే మహాత్మా గాంధీతో కలిసి డిన్నర్ చేయడాకి ఇష్టపడతాను అనడం చూస్తే ప్రపంచ స్థాయిలో గాంధీజీకి ఉన్న గొప్పదనం ఏ పాటిదో అర్థమవుతోంది. కాగా మహాత్మా గాంధీ సిద్ధాంతాలను నేటి పాలకులు, ప్రజలు అనుసరించి,ఆచరించినపుడే ఆయన ఆశయాలకు ఒక అర్థం, పరమార్థం ఉండగలద ఆశిద్దాం!




  • ========================================

Visit My Website - > Dr.seshagirirao-MBBS

No comments:

Post a Comment

మీ కామెంట్ ఈ బ్లాగ్ ను .. సరిచేయుటకు మార్గదర్శకము .